Saturday, March 15, 2025

ఇందులో మనవాళ్ళు సోమరి పోతులు…? ఎందులో తెలుసా?

జూన్‌లో లాన్సెట్ గ్లోబల్ హెల్త్ కి సంబంధించిన నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో సగం మందిపై పైగా వ్యాయామం చేయడానికి బద్దకిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వీరి జీవితం లేదు. దేశంలో , వ్యాయామం, శారీరక శ్రమ, కసరత్తు తగ్గుముఖం పట్టిందని నివేదిక పేర్కొంది. 2000 సంవత్సరంలో 22 శాతం ఉంటే 2022 నాటికి 49.4 శాతానికి చేరుకుంది. దీని ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది వ్యాయామం చేయడం లేదు. మహిళలు (57%) , పురుషులు (42%) వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు.

Dr keshavulu MD psy Osm, Chief Neuro-psychiatrist. Hyderabad & Nizamabad.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img