ఆపరేషన్ సిందూర్ లో జైషే ఉగ్రవాది, మసూద్ అజర్ సోదరుడు, అబ్దుల్ రవూఫ్ అజర్ హతం
నిన్న పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో జైషే కార్యాలయంపై భారత్ దాడి
దాడిలో మసూద్ పది మంది కుటుంబ సభ్యులు మృతి.ఈ దాడిలోనే తీవ్రంగా గాయపడిన అబ్దుల్ ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, కందహార్ IC- 814 ఫ్లైట్ హైజాక్ లో అబ్దుల్ రవూఫ్ అజర్ కీలక పాత్ర పోషించాడు.