డాక్టర్. బి. కేశవులు. చైర్మన్ తెలంగాణ మేధావుల ఫోరం విశ్లేషణాత్మక వ్యాసం |
2025 ఏప్రిల్ 19న కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా హడలెత్తించేసింది. అమాయక పౌరులపై జరిగిన ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న భారత్పై ఇది ఒక కుట్ర చర్యగా భావించవచ్చు. అయితే ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తున్న ప్రశ్న – “ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడికి ఎలా ప్రతీకారం తీసుకుంటారు?” అనే దానిపై.



