పరిశోధన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది ప్రజలు అయోడిన్, విటమిన్ ఇ , కాల్షియం తగిన మొత్తంలో తీసుకోవడం లేదు. మహిళల్లో అయోడిన్, విటమిన్ బి12 , ఐరన్ లోపం ఉందని పరిశోధనలో వెల్లడైంది. అయితే మహిళలతో పోలిస్తే పురుషులలో మెగ్నీషియం, విటమిన్ బి6, జింక్, విటమిన్ సి లోపం ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది. నివేదిక ప్రకారం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో 10 నుండి 30 సంవత్సరాల వయస్సు గల స్త్రీ, పురుషులు చాలా తక్కువ కాల్షియం తీసుకుంటున్నారని వెల్లడించింది.
Dr keshavulu MD psy Osm, Chief Neuro-psychiatrist. Hyderabad & Nizamabad.